ఏపీ టీడీపీని ఇక బంగాళాఖాతంలో విలీనం చేయాల్సిందే: విజయసాయిరెడ్డి సెటైర్
- పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్నారు
- చంద్రంకు ఇక నిరాశ, నిస్పృహే
- చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు?
అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్పైన కూడా విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 'జగన్ గారు ఎన్ని ఉద్యోగాలిచ్చారో మీ బాబును, కుల మీడియాను అడుగు మాలోకం. నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా. చిన్న మెదడు డ్యామేజి అయినోడివి ఏదైనా అంటావు. ఖర్మ కాకపోతే ఆ దిక్కుమాలిన పార్టికి నువ్వో ‘పేద్ద’ నాయకుడివి. జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే' అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.