నమాజ్ వినిపించడంతో ఎన్నికల ప్రసంగం నిలిపివేసిన నారా లోకేశ్... వీడియో ఇదిగో!
- తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక
- టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ
- పనబాక తరఫున లోకేశ్ ప్రచారం
- సత్యవేడులో రోడ్ షో
కాగా, తన ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. పనికిమాలినోళ్లను గుంపుగా పార్లమెంటుకు పంపినా ఏమీ సాధించలేకపోయారని విమర్శించారు. టీడీపీకి ముగ్గురు ఎంపీలే ఉన్నా రాష్ట్ర సమస్యలపై నిత్యం పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడే పనబాక లక్ష్మి గారిని గెలిపించాలని, తద్వారా ఆకాశంలో ఉన్న జగన్ ని భూమ్మీదకు తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టు లోకేశ్ వెల్లడించారు.