ఏపీలో మునిసిపల్ ఎన్నికలు.. ఇన్చార్జ్లను నియమించిన బీజేపీ
- ఏపీలో త్వరలో మునిసిపల్, పరిషత్ ఎన్నికలు
- సమాయత్తమవుతున్న బీజేపీ
- ఏపీ మాజీ చీఫ్ కన్నాకు గుంటూరు బాధ్యతలు
ఇక సుజనా చౌదరి, చిన్న రామకోటయ్య, అంబికా కృష్ణలకు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల బాధ్యతలను ఇచ్చింది. బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించగా, రావెల కిశోర్బాబును ప్రకాశం జిల్లాకు ఇన్చార్జ్గా నియమించింది. టీజీ వెంకటేశ్, పార్థసారథి, వరదాపురం సూరిలకు అనంతపురం, కర్నూలు జిల్లా బాధ్యతలను అప్పగించింది.