ఏపీలో రేపు నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు
- రేపటితో ముగియనున్న పంచాయతీ ఎన్నికలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
- భారీగా పోలీసు బందోబస్తు
- ఉదయం 6.30 నుంచి పోలింగ్
కాగా, శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట మండలంలో పోలింగ్ సిబ్బంది గైర్హాజరుతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిజర్వ్ సిబ్బంది కూడా రాకపోవడంతో వారి స్థానంలో అప్పటికప్పుడు ఉపాధ్యాయులను పోలింగ్ సిబ్బందిగా నియమించారు.
ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. ఆపై ఫలితాలు వెల్లడిస్తారు.