మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం.. పాల్గొన్న కేసీఆర్, జగన్
- వర్చువల్ విధానంలో సమావేశం
- మమతా బెనర్జీ, అమరీందర్ సింగ్ గైర్హాజరు
- వ్యవసాయం, మౌలిక సదుపాయాలపై చర్చ
ఈ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉత్పాదక రంగం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యం, పోషకాహారం వంటి వివిధ అంశాలను చర్చిస్తున్నారు. గత ఏడాది కరోనా కారణంగా పాలక మండలి సమావేశం జరగలేదు. చివరిసారిగా 2019 జూన్ లో ఈ సమావేశాన్ని నిర్వహించారు.