ఓడిన కార్పొరేటర్లతో ప్రారంభోత్సవాలా?... ట్రంప్ కు, టీఆర్ఎస్ సర్కారుకు తేడా లేదు: కిషన్ రెడ్డి
- బీజేపీ కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
- ఇక టీఆర్ఎస్ ఓట్లు అడిగే పరిస్థితి లేదని వెల్లడి
- కేసీఆర్ కు నీతి, నిలకడలేవని విమర్శలు
- ప్రజల్లో మార్పు బీజేపీకే అనుకూలమని ఉద్ఘాటన
హైదరాబాదులో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారుల మాటల ద్వారా అర్థమవుతోందని, మార్పు బీజేపీకే అనుకూలమని తాము భావిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రెండేళ్లు తెలంగాణలో బీజేపీకి అత్యంత కీలక సమయం అని అభిప్రాయపడ్డారు.