బాలాకోట్ దాడుల్లో 300 మంది ఉగ్రవాదుల హతం.. పాకిస్థాన్ ఒప్పుకోలు
- 14 ఫిబ్రవరి 2019లో సీఆర్పీఎఫ్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి
- 40 మంది జవాన్లు హతం
- అదే నెల 26న బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ బాంబుల వర్షం
తాజాగా, ఈ విషయంలో స్పష్టత వచ్చింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మరణించినట్టు పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ తాజాగా వెల్లడించారు. ఓ ఉర్దూ చానల్తో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ విషయంలో పాక్ చెబుతున్నదంతా అబద్ధమని తేలిపోయింది.