కల్లుతో కరోనా మాయం.. విస్తుపోయే వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ నేత
- గంగానది కంటే కల్లు స్వచ్ఛమైనవి
- కల్లు తాగితే కొవిడ్కు దూరంగా ఉండొచ్చు
- రాజ్భర్ సమాజంలో పిల్లలు కూడా కల్లు తాగుతారు
రాజ్భర్ సమాజంలో పిల్లలు కూడా కల్లు తాగుతారని చెప్పిన ఆయన.. కల్లు తాగితే కొవిడ్ నుంచి బయటపడవచ్చని చెప్పారు. ఇటీవల ఓ బీజేపీ నేత గోమూత్రానికి కరోనాను ఎదుర్కొనే శక్తి ఉందని, ప్రతి రోజు దానిని తీసుకోవడం ద్వారా మహమ్మారికి దూరంగా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఎస్పీ నేత ఓ అడుగు ముందుకేసి కల్లు తీసుకుంటే కరోనా ఖతం అని పేర్కొన్నారు.