జోసెఫ్ గోబెల్స్ మీలాగే భ్రమపడి కాలగర్భంలో కలిసిపోయాడు.. మీ పరిస్థితీ అంతే: విజయసాయిరెడ్డి
- పోలవరం ఎత్తు గురించి బాబు అను ‘కుల’ మీడియా అబద్ధాలు
- ఒక అసత్యాన్ని వందల సార్లు చెబితే జనం నమ్ముతారని అపోహ
- ఆ సిద్ధాంతం రూపకర్త జోసెఫ్ గోబెల్స్ మీలాగే భ్రమపడ్డాడు
- రాష్ట్రంలో క్షీర విప్లవం మొదలైంది
‘రాష్ట్రంలో క్షీర విప్లవం మొదలైంది. మూడు దశల్లో అన్ని గ్రామాల్లో అమూల్ ద్వారా పాల సేకరణ ప్రారంభమవుతుంది. హెరిటేజ్, మిగిలిన ప్రైవేటు డెయిరీల కంటే లీటరుకు రూ.4-5 అదనంగా చెల్లిస్తారు. పాడి పశువుల పంపిణీ వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు పుంజుకుంటాయి’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.