గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా!
- ఇటీవల గ్రామాల్లో పర్యటించిన వంశీ
- ఆపై తిరుమలకు వెళ్లి రాగానే అస్వస్థత
- పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్
దీంతో ఆయన 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు, ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన వారంతా క్వారంటైన్ కావాలని, ఎవరికైనా కరోనా లక్షణాలుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నాయి.