ముంబైతో మ్యాచ్లో ఓడిన రాజస్థాన్కు మరో షాక్.. కెప్టెన్ స్మిత్కు జరిమానా
- స్లో ఓవర్ రేటు కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్
- ఇప్పటికే కోహ్లీ, శ్రేయాస్లకు జరిమానా
- నిన్నటి మ్యాచ్లో ముంబై చేతిలో ఓడిన రాజస్థాన్
నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 194 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 57 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, ఢిల్లీ కేపిటల్స్ స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్లు ఇప్పటికే స్లో ఓవర్ రేటుకు జరిమానా చెల్లించారు.