ఈ నెల 19 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు... హాజరుకానున్న సీఎం జగన్
12-09-2020 Sat 13:57
- రెండ్రోజుల పాటు తిరుమలలో సీఎం జగన్
- బ్రహ్మోత్సవాలకు వస్తున్న కర్ణాటక సీఎం యడియూరప్ప
- గరుడ సేవ నాడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతించడంలేదు. దాంతో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కూడా హాజరవుతున్నారు.
సీఎం జగన్ ఈ నెల 23న సాయంత్రం తిరుమల చేరుకుంటారు. ఆ రోజున జరిగే గరుడ సేవను పురస్కరించుకుని సీఎం జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు.
దర్శనం తర్వాత నాదనీరాజనం మంటపంలో నిర్వహించే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా వస్తారని తెలుస్తోంది. అనంతరం, తిరుమలలో కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపలో యడియూరప్పతో కలిసి సీఎం జగన్ కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం జగన్ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరిస్తారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం తాడేపల్లి తిరుగు పయనమవుతారు.
కాగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. యథావిధిగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అధికమాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
సీఎం జగన్ ఈ నెల 23న సాయంత్రం తిరుమల చేరుకుంటారు. ఆ రోజున జరిగే గరుడ సేవను పురస్కరించుకుని సీఎం జగన్ తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు.
దర్శనం తర్వాత నాదనీరాజనం మంటపంలో నిర్వహించే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా వస్తారని తెలుస్తోంది. అనంతరం, తిరుమలలో కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపలో యడియూరప్పతో కలిసి సీఎం జగన్ కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం జగన్ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరిస్తారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం తాడేపల్లి తిరుగు పయనమవుతారు.
కాగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. యథావిధిగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అధికమాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
More Telugu News

ద్రౌపది ముర్ముకు మరో రెండు పార్టీల మద్దతు
52 minutes ago

తెలంగాణలో మరో 462 మందికి కరోనా
1 hour ago

జూన్ మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇవిగో!
2 hours ago


నాని 'దసరా' సినిమా కోసం భారీ సెట్ !
4 hours ago

టీమిండియా, ఇంగ్లండ్ టెస్టుకు వర్షం అంతరాయం
5 hours ago

మూవీ రివ్యూ: 'పక్కా కమర్షియల్'
6 hours ago

Advertisement
Video News

KTR writes a letter to PM Modi with a slogan, 'Aao-Dhekho-Seekho'
18 minutes ago
Advertisement 36

Bitter news for Gold buyers, Central Govt. increased import duty on Gold
1 hour ago

The Warriorr theatrical trailer- Ram Pothineni, Krithi Shetty
2 hours ago

Bala Tripura Sundari lyrical video- Crazy Fellow movie- Aadi Sai Kumar
3 hours ago

Pathala Pathala video song from Kamal Haasan starrer Vikram released
4 hours ago

Naresh puts a gun before me, alleges Naresh's third estranged wife Ramya
4 hours ago

Bimbisara trailer glimpse- Nandamuri Kalyan Ram
5 hours ago

Hyderabad Flexi posters, banners compete ahead of Modi, Sinha visit to Hyderabad on July 2
5 hours ago

LIVE- BJP President JP Nadda massive rally, Hyderabad
5 hours ago

Vijayashanti serious remarks on KCR led Telangana govt.
6 hours ago

Multi-layer security arrangements made for PM Modi Hyderabad tour
7 hours ago

Watch: Neeraj Chopra's record-breaking throw at Stockholm diamond league
7 hours ago

We will form governments in two Telugu states, claims BJP National Secretary
8 hours ago

Anchor Sreemukhi shares Dubai tour promo
8 hours ago

Suspended BJP leader Nupur Sharma should apologise to Country: Supreme Court
10 hours ago

Live: TDP leader Devineni Uma Press Meet
11 hours ago