వచ్చే ఏడాది నుంచి అన్నయ్యకు ఇవ్వడానికి ర్యాంకులే ఉండవేమో!: వంగలపూడి అనిత
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్
- సీఎం జగన్ ను కలిసిన మంత్రి మేకపాటి బృందం
- అభినందించిన సీఎం జగన్
- ఇంత నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటారంటూ అనిత ట్వీట్
కరోనా సమయంలోనే ఈ రేంజిలో ఇరగదీశారంటే ఇక వచ్చే ఏడాది నుంచి అన్నయ్యకు ఇవ్వడానికి ర్యాంకులు ఉండవేమో అని సెటైర్ వేశారు. అయినా, ఇంత నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటారో అంటూ అనిత ట్వీట్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నాలుగో ఏడాది కూడా ఏపీకి మొదటి స్థానం రావడానికి చంద్రబాబు, టీడీపీ కృషే కారణమని టీడీపీ నేతలు చెబుతుండడం తెలిసిందే.