చైనా రక్షణ మంత్రితో రాజ్నాథ్ భేటీ.. గల్వాన్ ఉద్రిక్తతల తర్వాత ఇదే తొలిసారి!
- మాస్కో వేదికగా షాంఘై సహకార సంస్థ సదస్సు
- చైనా రక్షణ మంత్రితో పలు కీలక అంశాలపై రాజ్నాథ్ చర్చ
- లడఖ్ సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపైనా చర్చించిన నేతలు
అలాగే, లడఖ్ సరిహద్దులో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపైనా వీరు చర్చించినట్టు సమాచారం. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథస్థితిని కొనసాగించాలని రాజ్నాథ్ కోరారు. మే నెలలో లడఖ్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి.