Jagan: భూమన ఆరోగ్య పరిస్థితిని ఫోన్ లో అడిగి తెలుసుకున్న సీఎం జగన్

CM Jagan asks about Bhumana health condition
  • కరోనా బారినపడిన భూమన కరుణాకర్ రెడ్డి
  • తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స
  • సీఎం జగన్ ఫోన్ తో భూమన సంతోషం

వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారినపడి ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. ఆయనకు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యే భూమన ఆరోగ్య పరిస్థితిని ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం తన ఆరోగ్యంపై స్పందించడం పట్ల భూమన సంతోషం వ్యక్తం చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని సీఎం జగన్ కు తెలిపారు.

  • Loading...

More Telugu News