చైనా తమ భూభాగాలను ఆక్రమించిందన్న కథనాలను ఖండించిన నేపాల్
- నేపాల్ తో సరిహద్దులను పంచుకుంటున్న చైనా
- ఏడు జిల్లాలను విస్తరించిందంటూ కథనాలు
- గతంలోనూ ఈ ఆరోపణలు వచ్చాయన్న నేపాల్
ఇందుకు నేపాల్ వ్యవసాయ శాఖ సర్వే విభాగం నివేదికే సాక్ష్యం అంటూ ఆ కథనాల్లో వెల్లడించారు. అయితే నేపాల్ ప్రభుత్వ వర్గాలు ఈ ఆరోపణలను కొట్టిపారేశాయి. నేపాల్ కు చెందిన ఒక ప్రముఖ పత్రిక జూన్ లోనే ఈ తరహా ఆరోపణలు చేసిందని, ఆపై తప్పుడు కథనాలకు క్షమాపణలు తెలిపిందని వివరించాయి. ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాయి.