తనకు మిస్ ఇండియా కిరీటాన్ని తెచ్చిపెట్టిన ప్రశ్నను గుర్తు చేసుకున్న నమ్రతా శిరోద్కర్!
- 1993లో మిస్ ఇండియాగా గెలిచిన నమ్రత
- ఫైనల్ లో కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ప్రశ్న
- కోడే ముందని సమాధానం ఇచ్చిన నమ్రత
దీనికి ఆమె సమాధానం ఇస్తూ, కోడి లేకపోతే గుడ్డు లేదు కాబట్టి కోడే ముందని చెప్పారు. ఈ సమాధానానికి సంతృప్తి చెందిన న్యాయ నిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. ఆ తరువాత ఆమె సినిమాల్లోకి రావడం, మహేశ్ బాబు పక్కన 'వంశీ' చిత్రంలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడటం, ఆపై పెళ్లి చేసుకోవడం తదితర విషయాలు అందరికీ తెలిసినవే.