విశాఖలో భూములు లాక్కుంటున్నారు: దేవినేని ఉమ
- ఎన్నికల ముందు తాడేపల్లి రాజప్రసాదం కట్టి నమ్మించారు
- 34 వేల ఎకరాలిచ్చిన 29 వేల రైతు కుటుంబాలను ముంచారు
- ఖర్చుపెట్టిన 10 వేలకోట్ల రూపాయల సంగతేంటి?
ఈ సందర్భంగా ఏపీలో పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసనలు తెలిపిన వార్తలను ప్రచురించిన పత్రిక కథనాలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగాయని అందులో ఉంది.