వివాహ వేడుకలో పాల్గొన్న 43 మందికి కరోనా.. పెళ్లి కుమార్తె తండ్రిపై కేసు నమోదు
- కేరళలోని కాసర్గఢ్లో ఘటన
- వధూవరులకు కూడా సోకిన కరోనా
- అందరూ క్వారంటైన్కు
నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున వేడుకకు హాజరు కావడంతో స్పందించిన అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించగా అందులో వధూవరులు సహా మొత్తం 43 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వైద్యాధికారులు అందరినీ క్వారంటైన్కు తరలించారు. ఇక, నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసిన వధువు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.