కేజ్రీవాల్పై మరోమారు విరుచుకుపడిన గౌతం గంభీర్
- గంభీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవిడ్ కేంద్రం
- ఈ నెల 7న ప్రభుత్వానికి అప్పగింత
- ఇప్పటికీ మూసి ఉండడంతో ఆగ్రహం
నిజానికీ కేంద్రాన్ని గంభీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించి ఈ నెల 7న ప్రభుత్వానికి అందించారు. ఇందులో 50 పడకలు, 30 ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. ఇంట్లో ఐసోలేషన్లో ఉండే అవకాశం లేనివారి కోసం దీనిని ఏర్పాటు చేశారు. అయితే, ఇది ఇంకా మూసివేసే ఉండడంతో గంభీర్ ఇలా కేజ్రీవాల్పై విమర్శలతో విరుచుకుపడ్డారు.