నేడు అల్లూరి సీతారామరాజు జయంతి.. ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించిన ప్రముఖులు
- నేడు అల్లూరి సీతారామరాజు జయంతి
- నివాళులు అర్పించిన సీఎం జగన్
- అల్లూరి త్యాగం తెలుగుజాతికి గొప్పగౌరవం అని వెల్లడి
మరోపక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి, బీజేపీ జాతీయ నేత సునీల్ దేవధర్, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, ఎమ్మెల్యే రోజా తదితరులు కూడా తమ ట్వీట్ల ద్వారా అల్లూరికి నివాళులు అర్పించారు.