బీజేపీ, ఎన్డీఏని మోదీ, అమిత్ షా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు: అశోక్ గెహ్లాట్
- కేంద్ర కేబినెట్లో నలుగురు మంత్రుల గురించే ప్రజలకు తెలుసు
- ఇతరులు ఎవరు ఉన్నారన్న విషయం కూడా తెలియదు
- ఇతర నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు
కాంగ్రెస్లో స్వేచ్ఛ లేదని, ఆ పార్టీ అధిష్ఠానం ఇష్టం వచ్చినప్పుడు కీలక నేతలను పార్టీ నుంచి తొలగించేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అశోక్ గెహ్లాట్ ఈ విధంగా స్పందించారు. కాంగ్రెస్తో పాటు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నించే అర్హత బీజేపీ నేతలకు లేదని అన్నారు.