లడఖ్లోని భారత భూభాగాన్ని చైనా ఆర్మీ ఆక్రమించిందా? స్పష్టతనివ్వండి: అసదుద్దీన్
- మన ఆర్మీ, చైనా ఆర్మీ చర్చలు జరుపుతున్నాయి
- చైనాతో ఏ విషయంపై చర్చలు జరుపుతున్నారు?
- కేంద్ర సర్కారు ఎందుకు మౌనంగా ఉంటోంది?
- దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
'మన ఆర్మీ, చైనా ఆర్మీ చర్చలు జరుపుతున్నాయి. చైనాతో ఏ విషయంపై చర్చలు జరుపుతున్నారన్న విషయాన్ని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఈ విషయాన్ని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? ఎందుకు మౌనంగా ఉంటోంది? లడఖ్లోని భారత భూభాగాన్ని చైనా ఆర్మీ ఆక్రమించిందా? దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి' అని అసదుద్దీన్ నిలదీశారు.