జరిమానా రూ. 100 మాత్రమే... సీజ్ చేసిన వాహనాలపై జగన్ ఆదేశాలు!
- లాక్ డౌన్ సమయంలో భారీగా వాహనాల స్వాధీనం
- మరో మారు అదే తప్పు చేయకుండా హామీ పత్రం
- కరోనాపై అవగాహన కూడా కల్పించాలన్న వైఎస్ జగన్
వాహనాన్ని విడుదల చేసే సమయంలో మరోమారు అదే విధమైన తప్పు చేయబోమన్న హామీ పత్రాన్ని తీసుకోవాలని, కరోనా, లాక్ డౌన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలని జగన్ ఆదేశించారు.