లాక్ డౌన్ తరువాత తొలి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు... కొరడా ఝళిపించిన హైదరాబాదు పోలీసులు!
- నిన్నటి నుంచి భారీ సడలింపులు
- ఆటో డ్రైవర్ కు 187 బీఏసీ కౌంట్
- మాస్క్ లు ధరించని 395 మందిపై జరిమానా
దీంతో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టిన ఆటో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా, 187 బీఏసీ కౌంట్ వచ్చింది. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, మాస్క్ లు లేకుండా బయటకు వచ్చిన వారిపైనా పోలీసులు కొరడా ఝళిపించారు. మాస్క్ లేనివారిపై రూ. 1000 జరిమానా విధిస్తున్నామని, మంగళవారం నాడు జంట నగరాల పరిధిలో 395 మందిపై జరిమానా విధించామని అధికారులు తెలిపారు.