ప్రజలను నడవకుండా ఎవరూ ఆపలేరు: పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- నడుస్తూ స్వస్థలాలకు వెళ్తున్న ప్రజలు
- ఆహారం, నీరు అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్
- దీనిపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయన్న సుప్రీం
మహారాష్ట్రలో రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి కార్గో రైలు పోయిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను లాయర్ ప్రస్తావించగా... వారు రైల్వే ట్రాక్ పై పడుకుంటే... ఎవరు మాత్రం ప్రమాదాన్ని ఆపగలరు? అని ప్రశ్నించింది. ఆ తర్వాత పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు తెలిపింది.