Andhra Pradesh: ఏపీలో 500 దాటిన కరోనా పాజిటివ్ కేసులు.. జిల్లాల వారీగా తాజా అప్డేట్స్ ఇవిగో!

  • ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు
  • 502కు చేరుకున్న కేసుల సంఖ్య
  • 114 కేసులతో వణికిస్తున్న గుంటూరు జిల్లా
Corona positve cases crosses 500 in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకు కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో పశ్చిమగోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 502కి చేరుకుంది. 114 కేసులతో గుంటూరు జిల్లా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలు జిల్లా 96 కేసులతోనూ, నెల్లూరు జిల్లా 54 కేసులతోనూ ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇదే:

More Telugu News