Narendra Modi: ఇదో మైలురాయి... నరేంద్ర మోదీని ప్రశంసించిన చంద్రబాబు!

  • భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
  • దేశమున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం
  • ట్విట్టర్ లో నారా చంద్రబాబునాయుడు
Chandrababu Calls Modi Govt Package is a Milestone

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళనను కలిగిస్తున్న వేళ, కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించగా, ప్రధాని నరేంద్ర మోదీని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. "నరేంద్ర మోదీ గారు ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ మైలురాయి వంటిది. ప్రస్తుతం దేశమున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడి గతంతో పోలిస్తే మరింత బలంగా భారతావని ఎదిగేందుకు ఉపకరిస్తుంది" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News