మహిళా టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వచ్చిన ప్రేక్షకుడికి కరోనా!
- ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్
- స్టేడియం నార్త్స్టాండ్లో కూర్చున్న వ్యక్తికి వైరస్ సోకినట్టు నిర్ధారణ
- భయపడాల్సిన అవసరం లేదంటున్న స్టేడియం అధికారులు
అయితే, మ్యాచ్ రోజు ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రేక్షకులు, మైదానం సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆ వ్యక్తి నుంచి వాళ్లకు కరోనా సోకే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. కాబట్టి వాళ్లంతా సాధారణంగా ఉండొచ్చని, కాకపోతే శుభ్రత పాటించాలని సూచించారు. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు.