టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను మంత్రి జయరాం అనుచరులు చించేశారు: లోకేశ్ ఫైర్
- పోలీస్, రెవెన్యూ అధికారులను కోట్ల సుజాతమ్మ నిలదీశారు
- పలాస నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు
- కృష్ణా జిల్లాలోనూ అదే పరిస్థితి
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని మరో ట్వీట్ లో ఆరోపించారు. వైసీపీ నేతల ఆదేశాలతో ప్రభుత్వ సిబ్బంది హెల్త్కార్డులు పంపిణీ చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాలో ఎన్నికల కోడ్ ప్రకారం ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగులు వేసిన అధికారులు రాజశేఖర్రెడ్డి విగ్రహానికి ఎందుకు వేయలేదు? అని లోకేశ్ ప్రశ్నించారు.