ఇంట్లోకి చొరబడి బంగారాన్ని ఎత్తుకెళ్లిన కోతులు
- కుమురంభీం జిల్లాలోని రెబ్బెనలో ఘటన
- వంటింటి నుంచి ఎత్తుకెళ్లిన పప్పు డబ్బాలు
- వాటిలో మూడు తులాల బంగారు ఆభరణాలు
ఈ క్రమంలో కనిపించిన పప్పు డబ్బాలతో ఉడాయించాయి. అయితే, కోతులు ఎత్తుకెళ్లిన డబ్బాల్లోని ఒకదాంట్లో ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కుమార్తెకు చెందిన తులం బంగారు గొలుసు ఉండడంతో వారి గుండెలు అదిరిపోయాయి. స్థానికుల సాయంతో వాటిని వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఘొల్లుమన్నారు.