నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై మరోమారు ‘స్టే’
- డెత్ వారెంట్లపై మూడో సారి ‘స్టే’
- నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తా పిటిషన్ పై విచారణ
- తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ‘స్టే’ కొనసాగుతుందన్న కోర్టు
కాగా, నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై న్యాయస్థానం ఇప్పటికే రెండుసార్లు ‘స్టే’ విధించింది. వాస్తవానికి రేపు ఉదయం నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే, డెత్ వారెంట్లపై న్యాయస్థానం తాజా ఆదేశాలతో మూడోసారి ‘స్టే’ విధించినట్టు అయింది.