Jagan: జగన్​ తో ముగిసిన ముఖేశ్​ అంబానీ భేటీ

  • దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన అంబానీ బృందం  
  • ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై చర్చ
  • భేటీ అనంతరం తిరిగి ముంబై బయలుదేరిన అంబానీ
Jagan Mukesh meet concludes

ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో దాదాపు రెండు గంటల పాటు అంబానీ బృందం సమావేశం జరిగింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరు చర్చించినట్టు సమాచారం. కాగా, సమావేశం ముగిసిన అనంతరం సీఎం నివాసం నుంచి తిరిగి ముంబైకు అంబానీ బయలుదేరారు.

More Telugu News