అమ్మాయిలా వలపు వల విసిరి.. 350 మందిని ముంచిన మిమిక్రీ కళాకారుడు
- తమిళనాడులోని చెన్నైలో ఘటన
- ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితులు
- నిందితుడిని మిమిక్రీ ఆర్టిస్ట్ రాజ్కుమార్గా గుర్తింపు
మోసపోయామని ఆ తర్వాత తీరిగ్గా బాధిపడిన యువకులు.. పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమకు మైలాపూర్, కీల్ పాక్కం ప్రాంతాల నుంచి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు అందినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే అమ్మాయిలా గొంతు మార్చుతున్న రాజ్కుమార్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.