'ఒకే గోత్రం ఉన్న అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్?' అంటూ కూతురి గొంతు కోసి చంపారు!
- మూడేళ్లు సహజీవనం చేసిన యువతీయువకులు
- అనంతరం పెళ్లి చేసుకుని ఇంటికి
- కూతురిని చంపి కాలువలో పడేసిన తల్లిదండ్రులు
దీంతో కూతురు గొంతు కోసి ఆమె తల్లిదండ్రులు చంపేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో వేసుకుని యూపీలోని ఓ కాలువలో పడేశారు. ఆ తర్వాత ఇంటికొచ్చి ఎప్పటిలాగే తమకేం తెలియదన్నట్లు ఉంటున్నారు. తన భార్య తనకు కనపడకపోవడంతో అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తల్లిదండ్రులే ఆ అమ్మాయిని చంపినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. తాము చేసిన హత్యను తల్లిదండ్రులు అంగీకరించారు.