ఏపీ సీఎం జగన్కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వినతి
- సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై అసదుద్దీన్ ఆందోళన
- నిన్న విజయవాడలో ఎన్పీఆర్, ఎన్సార్నీలకు వ్యతిరేకంగా సభ
- ఎన్పీఆర్ ప్రక్రియను నిలిపివేయాలని మేము జగన్ను కోరుతున్నాం
'నిన్న విజయవాడలో ఎన్పీఆర్, ఎన్సార్నీలకు వ్యతిరేకంగా సభ నిర్వహించాం. ఎన్పీఆర్ ప్రక్రియను నిలిపివేయాలని మేము జగన్ను కోరుతున్నాం' అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. కాగా, పౌరసత్వం నిరూపించుకోలేని భారతీయులను నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ఆయన నిన్నటి సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.