హాజీపూర్ వరుస హత్యల కేసు.. కాసేపట్లో వెలువడనున్న తీర్పు!
- శ్రీనివాస్ రెడ్డిపై నేరం రుజువైనట్టు నిర్ధారణ
- కాసేపట్లో శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం
- తనను కావాలనే ఈ కేసుల్లో ఇరికించారన్న నిందితుడు
కాగా, తనను కావాలనే ఈ కేసుల్లో ఇరికించారని విచారణ సమయంలో న్యాయస్థానంలో శ్రీనివాసరెడ్డి రోదించినట్టు సమాచారం. ‘నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసా? అసలు, మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారా? అని శ్రీనివాస్ రెడ్డిని జడ్జి ప్రశ్నించగా, తనకు తెలియదని అతను సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు తనను కొట్టి ఒప్పించారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించినట్టు సమాచారం.