Janasena: ‘జనసేన’ న్యాయ విభాగానికి అడహాక్ కమిటీ నియామకం

  • ఐదుగురు సభ్యులతో అడహాక్ కమిటీ
  • జిల్లా కమిటీలు ఏర్పాటయ్యే వరకు ఇది సేవలందిస్తుంది
  • ఓ ప్రకటనలో ‘జనసేన’ వెల్లడి

జనసేన న్యాయ విభాగానికి ఐదుగురితో కూడిన అడ్ హాక్ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘జనసేన’ జిల్లా కమిటీలు ఏర్పాటయ్యే వరకు అడహక్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులకు తన సేవలను అందిస్తుందని తెలిపింది. ఈ కమిటీ కార్యకలాపాలను న్యాయ విభాగం కన్వీనర్ ఇవన సాంబశివ ప్రతాప్ సమన్వయపరుస్తారని పవన్ కల్యాణ్ కు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పేర్కొన్నారు.

More Telugu News