Amaravati: కాల్వ శ్రీనివాసులు అఖిల పక్ష సమావేశానికి పోలీసుల బ్రేక్

  • అనుమతి లేదంటూ స్పష్టం చేసిన పోలీసులు 
  • నిరసనగా రోడ్డు పై బైఠాయించిన మాజీ మంత్రి 
  • స్టేషన్‌కు తరలించిన పోలీసులు

ఏపీ రాజధాని సమస్యపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి పోలీసులు బ్రేక్ వేశారు. అనుమతి లేదంటూ పోలీసులు సమావేశాన్ని అడ్డుకోవడంతో నిరసనగా కాల్వ రోడ్డుపై బైఠాయించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాల్వ ఆందోళనను అడ్డుకుని ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమావేశానికి హాజరవుతానని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సమాచారం ఇవ్వడంతో ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News