Amaravathi: మండడంలో మహిళలపై పోలీసులు దాడి చేయలేదు: ఏఎస్పీ వివరణ

  • రోడ్డుపై బైఠాయించిన వారిని తప్పించే ప్రయత్నం చేశాం 
  • యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటనలో కొందరికి గాయాలై ఉండొచ్చు
  • మేము ఎటువంటి దాడికి పాల్పడలేదు

మందడంలో రైతుల మహాధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఏఎస్పీ చక్రవర్తి ఖండించారు. రోడ్డుపై బైఠాయించిన వారిని తప్పించే ప్రయత్నం చేశాం తప్పితే, దాడికి పాల్పడలేదని స్పష్టం చేశారు. యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటనలో కొందరికి గాయాలై ఉండొచ్చని అన్నారు. ఈ ధర్నాలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలను తాము అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

More Telugu News