KTR meet with vice pricedent Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన మంత్రి కేటీఆర్

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్
  • మర్యాద పూర్వకంగా వెంకయ్యను కలిశానన్న మంత్రి
  • రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వివరణ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. మర్యాదపూర్వకంగా వెంకయ్యనాయుడిని కలిశానని కేటీఆర్ వెల్లడించారు.  ఉపరాష్ట్రపతి  అధికారిక నివాసంలో ఆయనను కలిశానన్న మంత్రి రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించినట్లు తెలిపారు.

More Telugu News