భారత భూభాగంలోకి పాక్ డ్రోన్
- పంజాబ్లో కనబడిన డ్రోన్
- భారత భూభాగంలోకి కిలోమీటరు చొచ్చుకొచ్చిన వైనం
- వారం రోజుల పరిధిలో రెండోసారి ఘటన
ఈ నేపథ్యంలో ఆ డ్రోను ద్వారా భారత భూభాగంలోకి పాక్ ఏమైనా జారవిడిచిందా? అనే విషయాన్ని గుర్తించడానికి బీఎస్ఎఫ్ ప్రయత్నిస్తోంది. కాగా, పంజాబ్లోని ఫిరోజ్పూర్ వద్ద వారం రోజుల క్రితం కూడా పాకిస్థాన్ కు చెందిన ఓ డ్రోన్ చక్కర్లు కొట్టి కలకలం రేపింది. అంతకు ముందు కూడా పలుసార్లు పాక్ ఇటువంటి చర్యలకు పాల్పడింది.