సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా..ఆమోదించిన గవర్నర్

- విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం విఫలం
- గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేసిన కుమారస్వామి
- పద్నాలుగు నెలలు సీఎంగా ఉన్న కుమారస్వామి
కాగా, మే 23, 2018న కుమారస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. పద్నాలుగు నెలల పాలన తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈరోజు జరిగిన విశ్వాసపరీక్షలో బలం నిరూపించుకోలేకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది.