రేపల్లె ఎమ్మెల్యే ఎన్నిక చెల్లందంటూ కోర్టును ఆశ్రయించిన మంత్రి మోపిదేవి
- మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మోపిదేవి
- తనపై నెగ్గిన సత్యప్రసాద్ ఎన్నికల చెల్లదంటున్న వైనం
- అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణ
కాగా, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మోపిదేవి వెంకట రమణ. 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో మోపిదేవి ఓటమిపాలైనప్పటికీ ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తానని జగన్ ప్రకటించారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మోపిదేవికి స్థానం దక్కింది. పశు సంరక్షణ, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు.