Telangana: ఆ పోలీసులే కేసీఆర్ కొంప ముంచుతారు: టీ-కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  • పోలీసులను నమ్ముకుంటే నాశనం తప్పదు
  • పోలీస్ రాజ్యంతో పాలన సాగదు
  • ప్రగతిభవన్ చాలదా? సచివాలయం ఎందుకు?

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పోలీసులను నమ్ముకుంటే నాశనం తప్పదని, ఆ పోలీసులే కేసీఆర్ కొంప ముంచుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ రాజ్యంతో పాలన సాగదంటూ ధ్వజమెత్తారు. ప్రగతిభవన్ నుంచి పాలన సాగిస్తున్న కేసీఆర్ కు సచివాలయం ఎందుకని సెటైర్లు విసిరారు.   

More Telugu News