Andhra Pradesh: ఏపీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారుల నియామకంలో మార్పులు

  • సీఎం జగన్ ప్రత్యేక కార్యదర్శిగా దువ్వూరి కృష్ణ
  • ప్రత్యేక అధికారిగా ముక్తాపురం హరికృష్ణ
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా ఇరగవరపు అవినాశ్

ఏపీ సీఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారుల నియామకంలో మార్పులు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ ప్రత్యేక కార్యదర్శిగా దువ్వూరి కృష్ణను, ప్రత్యేక అధికారిగా ముక్తాపురం హరికృష్ణను, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా ఇరగవరపు అవినాశ్ లను నియమించారు.

More Telugu News