ఐదు లక్షల అద్దె రూ. 30 లక్షలకు పెంపు... చంద్రబాబుది వందల కోట్ల అవినీతన్న విజయసాయి రెడ్డి!
- ప్రజల సొమ్మంటే చులకనా?
- చంద్రబాబుపై మండిపడ్డ విజయసాయి
- ఆశా సిస్టర్లలో వెలుగులు నింపిన జగన్
అంతకుముందు "ఆశా సిస్టర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి ఒకేసారి 10 వేలకు పెంచి వైఎస్ జగన్ గారు 50 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. అక్రిడేటేడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టు(ఆశా) సోదరీమణులపై చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. అరెస్టులు చేసి హింసలు పెట్టారు" అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.