polavaram: ‘పోలవరం’పై జన చైతన్య వేదిక నిజ నిర్ధారణ కమిటీ

  • ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు
  • ఈ నెల 15న ప్రాజెక్టును సందర్శించనున్న కమిటీ
  • అంచనాల పెంపు, అవినీతి ఆరోపణలపై  సమాచారం సేకరించనున్న కమిటీ

పోలవరం ప్రాజెక్టుపై జనచైతన్య వేదిక నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు, అవినీతి ఆరోపణలపై  సమాచారం సేకరించనున్న ఈ కమిటీ, ఈ నెల 15న ఆ ప్రాజెక్టును సందర్శించనుంది. కాగా, ఇంకా పూర్తి కాని పోలవరం ప్రాజెక్టు సందర్శన నిమిత్తం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ ప్రాజెక్టును ముందుగా చెప్పిన సమయానికి పూర్తి చేయలేదని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

More Telugu News