SSC Result: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల తేదీ వెల్లడి

  • రేపు ఉదయం ఫలితాల విడుదల
  • ఫలితాలను విడుదల చేయనున్న జనార్దన్‌రెడ్డి
  • గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు

తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాల వెల్లడికి తేదీని విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు పదో తరగతి ఫలితాల్లోనూ పునరావృతం కాకుండా విద్యాశాఖ తగు జాగ్రత్తలు తీసుకుంది. రేపు ఉదయం విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

More Telugu News