టీఆర్ఎస్ పాలనకు ఈ సంఘటనే నిదర్శనం: ఉత్తమ్ విమర్శలు
- పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు, ప్రభుత్వం విఫలం
- లక్షల మంది విద్యార్థులకు మానసిక క్షోభ
- విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం
అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా ఉండటమే టీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు, ప్రభుత్వం విఫలమయ్యాయని, పది లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురయ్యారని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని అన్నారు.